మర్డర్ కేసులో ముద్దాయి అరెస్ట్

70చూసినవారు
మర్డర్ కేసులో ముద్దాయి అరెస్ట్
మర్డర్ కేసులో ముద్దాయిని ఆదివారం పమిడిముక్కల పోలీసులు అరెస్ట్ చేశారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు బస్ స్టాప్ వద్ద శనివారం అర్థరాత్రి ఇద్దరు మద్య జరిగిన ఘర్షణలో పమిడిముక్కల మండలం పైడికొండలపాలెంకి చెందిన గుమ్మడి ప్రకాశరావుని మేడూరుకి చెందిన చందవోలు రాజశేఖర్ అనే వ్యక్తి నాపరాయితో కొట్టి చంపటం జరిగినది. లంకపల్లి గ్రామ కరకట్ట పైన ఉన్నాడనే సమాచారంతో రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్