సంఘ సేవకులు లింగమూర్తి ఆకస్మిక మృతి

83చూసినవారు
సంఘ సేవకులు లింగమూర్తి ఆకస్మిక మృతి
ప్రముఖ సంఘ సేవకులు, వ్యాపారవేత్త, సుధీర్ టింబర్ డిపో వ్యవస్థాపకులు మోకాళ్ళ లింగమూర్తి సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లింగమూర్తి ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పెనమలూరు, పామర్రు నియోజకవర్గంలో శాసనసభ్యులు బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజాలు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్