కృష్ణానదిలో వినాయకుడి నిమర్జనానికి అనుమతులు లేవు

70చూసినవారు
కృష్ణానదిలో వినాయకుడి నిమర్జనానికి అనుమతులు లేవు
కృష్ణానదిలో వినాయకుడి నిమర్జనానికి అనుమతులు లేవని తోట్లవల్లూరు ఎస్ఐ అర్జున్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున నిమజ్జనం కొరకు కృష్ణా నదికి రావొద్దు అని సూచించారు.
ఉయ్యూరు నుంచి నిమజ్జనం కొరకు తోట్లవల్లూరు వచ్చిన వినాయకుడి విగ్రహాన్ని వెనుక తరలించి కేఇబి కెనాల్ లో నిమజ్జనం చేసుకోవాలని భక్తులని పోలీస్, రెవిన్యూ సిబ్బంది సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్