చేనేత, కలంకారీ కార్మికులకు చంద్రబాబు హామీలు

82చూసినవారు
పెడనలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు చేనేత, కలంకారీ కార్మికులకు బుధవారం నాడు హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు 200యూనిట్లు, మర మగ్గం ఉన్న వారికి 500 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నారు. ముడి సరుకుల కొనుగోలుకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తామన్నారు. కలంకారీ కార్మికుల కోసం పెడనలో ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్