జోగి రమేష్ దోపిడీ దారుడు: పవన్ కల్యాణ్

82చూసినవారు
పెడన బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ప్రజాగళం సభలో మంగళవారం రాత్రి మంత్రి జోగి రమేష్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తివ్ర విమర్శలు చేశారు. 'పెద్ద ఎత్తున మట్టిని దోచుకున్న దోపిడీ దారుడు రమేష్. ఆయన ఇంటి ముందు వెళ్లేవారంతా నమస్కారం పెట్టాలంట. లేకపోతే గంజాయి కేసులు పెడతారు. ప్రతి పనికీ డబ్బులు వసూళ్లు చేశారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి. పేకాట ఆడించడానికి కాదు' అని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్