2029లో పెడన టికెట్ నాదే: వేదవ్యాస్

80చూసినవారు
పెడన టికెట్ దక్కకపోవటంతో అసంతృప్తికి గురైనతాను కార్యకర్తల అభీష్టం, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్టు టిడిపి మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ బుధవారం తెలిపారు. ఈమేరకు పెడనలో ఏర్పాటు చేసిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్విభజన ఉంటుందని, 2029లో పెడన టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని వ్యాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్