వరద ప్రభావితం గ్రామపంచాయతీలకు విరాళాలు ఇవ్వటం అభినందనీయం

57చూసినవారు
వరద ప్రభావితం గ్రామపంచాయతీలకు విరాళాలు ఇవ్వటం అభినందనీయం అని జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ తెలిపారు. ఆదివారం కంకిపాడు లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మండలి రాజేష్ తో పాటు జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త తాడిచెట్టి నరేష్ తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్