ఉయ్యూరులో దుకాణాలు బంద్

72చూసినవారు
ప్రముఖ పారిశ్రామిక, ఆర్యవైశ్య ప్రముఖుడు నూకల లింగమూర్తి అకాల మరణానికి సంతాపం సూచికంగా ఉయ్యూరు పట్టణంలో దుకాణాలు బంద్ అయ్యాయి. సోమవారం తెల్లవారు జామున అనారోగ్య కారణంతో నూకల లింగమూర్తి మరణించారని వార్త తెలియటంతో ఉయ్యూరు పట్టణంలో ఉన్నటువంటి పలు దుకాణాలు సంతాప సూచికంగా బంద్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్