ఆధార్ అప్ డేట్ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు

72చూసినవారు
ఆధార్ అప్ డేట్ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన తిరువూరు లో ఆధార్ అప్ డేట్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పోస్టాఫీసు, బ్యాంకులతో పాటు మీసేవా కేంద్రాలలో ఆధార్ సెంటర్లు ఉండేవి. తరువాత మీసేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు నిలిపివేశారు. పోస్టాఫీసు, బ్యాంకు లలో ఆధార్ కేంద్రాలున్నా శిక్షణ పొందిన సిబ్బంది లేరనే సాకుతో ఆధార్ సేవలు కొనసాగించట్లేదు.

సంబంధిత పోస్ట్