విజయవాడ: వరద సాయం అందించటంలో ప్రభుత్వం వైఫల్యం

71చూసినవారు
విజయవాడ: వరద సాయం అందించటంలో ప్రభుత్వం వైఫల్యం
వరద బాధితులు పూర్తిగా కోలుకునేలా చేయూతనందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాతల నుంచి చెక్కుల సేకరణకు కేటాయించిన సమయంలో సగం సమయం కూడా సహాయక చర్యలపై పెట్టకపోవడంతో16 డివిజన్లు పూర్తిగా నీటమునిగాయన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో సగానికి పైగా బాధితులు సాయం అందక మిగిలిపోయింది వాస్తవం కాదా.? అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్