ఎయిర్ బెలూన్లతో పడవలను తొలగించనున్న అధికారులు

76చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లో ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు ప్రకాశం బ్యారేజ్ కు భారీ పడవలు కొట్టుకు వచ్చాయి. వాటిని బుధవారం ఎయిర్ బెలూన్లతో అధికారులు తొలగించనున్నారు. విశాఖ నిపుణుల బృందంతో పడవలను అధికార యంత్రాంగం తొలగించనున్నారు. 120 టన్నులకు పైగా 3 పడవలు ఉండడంతో తొలగింపునకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పడవలను ఒక్కొక్క పడవను రెండు భాగాలుగా కట్ చేసి బెలూన్ సహాయంతో తొలగించనున్నారు.

సంబంధిత పోస్ట్