ఇంద్రకీలాద్రిపై సువాసిని పూజ

52చూసినవారు
ఇంద్రకీలాద్రిపై సువాసిని పూజ
ఇంద్రకీలాద్రిపై నిర్వహించే సువాసిని పూజ సోమవారం వేద‌పండితుల ఆధ్వ‌ర్యంలో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామరావు స్వయంగా ముత్తయిదువులను పూజా మందిరానికి తోడ్కోని సోమవారం వెళ్లారు. బాలకుమారి,సువాసిని, పూజలు ఈ సందర్భంలోనే జరుగుతుంటాయి. సువాసిని పూజలో ముత్తయిదువుల‌ను అమ్మవారిగా భావించి అలంకరించడం, పూజించడం ఆన‌వాయితీగా వ‌స్తుంది.

సంబంధిత పోస్ట్