బిగ్ భారత్ క్రికెట్ లీగ్ లోగో, పోస్టర్ ఆవిష్కరణ

52చూసినవారు
బిగ్ భారత్ క్రికెట్ లీగ్ లోగో, పోస్టర్ ఆవిష్కరణ
బిగ్ భారత్ క్రికెట్ లీగ్ (బి. బి. ఎల్‌) లోగో అండ్ పొస్టర్ ను ఏసీఏ అద్యక్షుడు, ఎం. పి కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప‌లు సెక్టార్ల నుంచి ఈ లీగ్ లో మొత్తం 100 జ‌ట్టులు పాల్గొంటాయ‌ని ఏసీఏ అద్యక్షుడు, ఎం. పి. కేశినేని శివనాథ్ కి బి. బి. ఎల్ ఫౌండ‌ర్ చారుణ్య సాయి వివరించారు..

సంబంధిత పోస్ట్