పద్మశ్రీ కోట సచ్ఛిదానంద శాస్త్రి మృతి తీరని లోటు

54చూసినవారు
పద్మశ్రీ కోట సచ్ఛిదానంద శాస్త్రి మృతి తీరని లోటు
ప్రసిధ్ధ పౌరాణికులు గుంటూరుకు చెందిన ప్రముఖ హరికథ కళాకారులు పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట సచ్ఛిదానంద శాస్త్రి మృతి తీరని లోటు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధునిక కాలానుగుణంగా హరికధకు జనరంజకత్వాన్ని సాధించిన ఘనత సచ్చిదానంద శాస్త్రి స్వంతం అన్నారు. గతంలో ఆయన హరికధ వినడానికి ఎడ్లబళ్ల మీద తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారన్నారు.

సంబంధిత పోస్ట్