రహదారి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే తనయుడు

1074చూసినవారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనయుడు సింహాద్రి వికాస్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులను శరవేగంగా నిర్వహించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్