బాపులపాడు: బైక్ దొంగ అరెస్ట్.. 5 బైకులు స్వాధీనం

63చూసినవారు
బాపులపాడు మండలం తిప్పనగుంట బస్ స్టాప్ వద్ద గతంలో అనేక చోట్ల మోటార్ సైకిల్ చోరీకి పాల్పడిన పొట్రు సాయి శేఖర్ అనే వ్యక్తిని, వీరవల్లి ఎస్ఐ వారి సిబ్బంది సహాయంతో బుధవారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించిన 2 బైకులను, వేరొక ప్రదేశం దొంగిలించిన 3 బైకులు, మొత్తం ఐదు బైకులను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్