వీరప నేని గూడెం నుంచి భారీగా జన సమీకరణ

600చూసినవారు
గన్నవరం మండలం వీరపనేని గూడెం గ్రామం నుంచి గురువారం సర్పంచ్ ఆరేపల్లి జేజమ్మ వెంకటేశ్వరరావు అధ్యక్షతన, 100 బైకులు, 60 ఆటోలతో భారీ జన సమూహంతో గన్నవరం వైసీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు, వైసిపి నాయకులు బూత్ కన్వీనర్లు, వార్డు మెంబర్లు సర్పంచ్, ఎంపీటీసీ, సచివాలయం కన్వీనర్లు, సచివాలయ రథసారథులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్