దోపిడీ పార్టీలకు.. ప్రజలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోంది

82చూసినవారు
దోపిడీ పార్టీలకు.. ప్రజలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోంది
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొందనీ, రాష్ట్రంలో బాహాబాహీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు రెండూ ఆచరణలో బి. జె. పి. కి కొమ్ముకాస్తున్నాయని మళ్లీ మళ్లీ జనం మోసపోకూడదని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వింతా సంజీవరెడ్డి శుక్రవారం గన్నవరం లో అన్నారు.

సంబంధిత పోస్ట్