గన్నవరం
వైసీపీ అభ్య
ర్థి వల్లభనేని వంశీ మోహన్ గురువారం గన్నవరం లో తన నివాసం నుంచి భారీ ర్యాలీగా, గన్నవరం తహసిల్దార్ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గన్నవరం నలువైపుల నుండి
వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో గన్నవరం చేరుకున్నారు. తన నివాసం నుంచి బయలుదేరిన వంశీ భారీ ర్యాలీ మధ్య అంకు అరగంటలో తహసిల్దార్ కార్యాలయానికి చేరుకోనున్నారు.