నామినేషన్ కు బయలుదేరిన వల్లభనేని

2938చూసినవారు
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ గురువారం గన్నవరం లో తన నివాసం నుంచి భారీ ర్యాలీగా, గన్నవరం తహసిల్దార్ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. గన్నవరం నలువైపుల నుండి వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో గన్నవరం చేరుకున్నారు. తన నివాసం నుంచి బయలుదేరిన వంశీ భారీ ర్యాలీ మధ్య అంకు అరగంటలో తహసిల్దార్ కార్యాలయానికి చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్