గన్నవరం ఎస్సీ కాలనీ ఏరియా, మర్లపాలెం లో మంగళవారం సాయంత్రం గన్నవరం ఎమ్మెల్యే,
వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్, రాష్ట్ర
వైసీపీ నాయకులు గోసుల శివ భరత్ రెడ్డి, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామస్తులు నుండి వంశీ మోహన్ కు మంచి స్పందన లభిస్తుంది. ఈ ప్రచారంలో గ్రామస్తులు ఎంపీపీ అనగానీ రవి, పలువురు మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.