నాగవరపాడులో వంశీ ఎన్నికల ప్రచారం

576చూసినవారు
నాగవరపాడులో వంశీ ఎన్నికల ప్రచారం
ఉంగుటూరు మండలం నాగవరపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి వైసీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ గోసుల శివ భరత్ రెడ్డి, మండల వైసిపి కన్వీనర్ వింత శంకర్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ గుడిసె బాలస్వామి, గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రజల నుండి వంశీకి అనూహ స్పందన లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్