సూరంపల్లిలో వంశి ఎన్నికల ప్రచారం

54చూసినవారు
గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం వైసీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథం పై ప్రయాణిస్తూ ర్యాలీగా వాట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ర్యాలీలో భారీ స్థాయిలో వైసిపి కార్యకర్తలు, కన్వీనర్ లో రథసారధిలు, భారీ స్థాయిలో పాల్గొన్నారు. వంశీ ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వంశీకి అపూర్వ స్పందన లభిస్తుంది.

సంబంధిత పోస్ట్