'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది

65చూసినవారు
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ సినిమా గోదావరి తీరంలోని ఇసుక మాఫియా నేపథ్యంలో నడుస్తుంది. వచ్చేనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా అలరించనుంది. అంజలి, నాజర్, సాయికుమార్, అయేషా ఖాన్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత పోస్ట్