నడి రోడ్డుపై భార్యను దారుణంగా హింసించిన భర్త (వీడియో)

2544చూసినవారు
ఓ వ్యక్తి తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది. కోయంబేడు ఫ్లై ఓవర్‌పై ద్విచక్రవాహనంపై వస్తున్న రోషన్ అనే వ్యక్తి తన భార్యతో గొడవకు దిగాడు. రోషన్ ఒక్కసారిగా బైక్ ఆపి తాను ధరించిన హెల్మెట్ తీసి భార్యపై దాడి చేశాడు. దీంతో ఆ మహిళ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ తర్వాత తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిచాడు. ఈ క్రమంలో రోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్