వంశీ ఎన్నికల ప్రచారంలో యువత జోరు

82చూసినవారు
గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో శుక్రవారం, వైయస్ ఆర్ సిపి అభ్యర్థి డా: వల్లభనేని వంశీ మోహన్, రాష్ట్ర వైయస్ఆర్ సిపి నాయకులు డా: గోసుల శివ భరత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైసీపీ మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. యువత భారీ స్థాయిలో వల్లభనేని వంశీ మోహన్ కు బ్రహ్మరథం పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్