నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్ళిన వీరపనేనిగుడెం వైసిపి

56చూసినవారు
నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్ళిన వీరపనేనిగుడెం వైసిపి
గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామ సర్పంచ్ అరేపల్లి జేజమ్మ వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, గురువారం వైసిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ కార్యక్రమానికి, సుమారు 300 బైక్లు లు, 100 ఆటోలతో భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంపిటిసి, గ్రామ వైసిపి నాయకులు కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, వార్డు నెంబర్లు భారీ ఎత్తున తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్