సంక్షేమ పథకాలు వైసిపి విజయానికి నాంది: కలాం

56చూసినవారు
గన్నవరంలో శనివారం ఉదయం వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నేత కలాం మాట్లాడుతూ, రాష్ట్రంలోని వర్గాలవారు సీఎం జగన్మోహన్ రెడ్డికి గన్నవరం వల్లభ వంశీ మోహన్ కు భ్రమరాదం పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి సంక్షేమ పథకాన్ని పార్టీ విజన్ కి దోహదపడతాయి అన్నారు.

సంబంధిత పోస్ట్