ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గుడివాడ రూపకల్పన నా ఆశయం

66చూసినవారు
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గుడివాడ రూపకల్పన నా ఆశయం
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గుడివాడ రూపకల్పనే తన లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, పురపాలక సంఘ ఉద్యోగులు, మెప్మా ఆర్పీలతో కలిసి ఎమ్మెల్యే రాము స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్