వాడ వాడకి బోరింగ్ పంపులు ఏర్పాటు

83చూసినవారు
వాడ వాడకి బోరింగ్ పంపులు ఏర్పాటు
వాడ వాడకి బోరింగ్ పంపులు ఏర్పాటు చేస్తానని జగ్గయ్యపేట నియోజకవర్గం జై భీమ్ రావ్ భారత్ పార్టీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కరిసే మధు హామీ ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గ పరిధిలో ఏ గ్రామంలో చూసినా చేతి బోరింగ్ పంపులు కనుమరుగైనయని, గ్రామాల్లో వాటర్ ట్యాంక్ నుంచి వచ్చేటువంటి త్రాగునీరు ప్రతిరోజు రావడం లేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్