జగ్గయ్యపేట పట్టణంకి చెందిన టిడిపి సీనియర్ నాయకులు సామినేని వెంకటేశ్వరరావు ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.