దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

51చూసినవారు
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్యకి దివ్యాంగుల కమిటీ సభ్యులు వినతి పత్రం అందించారు. శుక్రవారం జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నివాసంలో నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు వడ్డేపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని శ్రీరాం తాతయ్యకి వినతి పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్