వేడుకగా కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలు

566చూసినవారు
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ముదినేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం ఊరేగింపులు, నిమజ్జనాలు నిర్వహించారు. ముదినేపల్లి, విశ్వనాద్రిపాలెం, పెద గొన్నూరుతో సహా మొత్తం 11 చోట్ల స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్లతో ఉత్సవం ఉత్సాహాంగా సాగుతుంది. ఎస్సై వెంకటకుమార్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్