భక్తులతో పోటెత్తిన శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయం

67చూసినవారు
కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంకి ఆదివారం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకొనారు. మ్రొక్కుబడులను చెల్లించుకొని, నైవేద్యములు సమర్పించుకొని తదుపరి తీర్ధ ప్రసాదములు స్వీకరించారు.ఆలయ ఈఓ కె. వి. గోపాలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్