నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారులపై విజిలెన్స్ కమిటీ విచారణ

67చూసినవారు
చింతపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో నాడు నేడు నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారులపై విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే కామినేని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చింతపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన గ్రామ పెద్దలు తో కలిసి పరిశీలించారు. పాఠశాల మొత్తం వరద నీటితో నిండి ఉండడాన్ని, శిథిల స్థితిలో ఉన్న భవనాన్ని గమనించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నాయకులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్