సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పూర్తి

83చూసినవారు
సీఎం చంద్రబాబు పర్యటనకు మచిలీపట్నం ముస్తాబైంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు బుధవారం మచిలీపట్నం వస్తున్నారు. చంద్రబాబు రాకను పురస్కరించుకుని కూటమి నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ప్రయాణించే రోడ్డు మార్గాన స్వాగత బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు బహిరంగ సభాస్థలి వద్ద ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్