ధర్నాకు దిగిన మాజీమంత్రి

597చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య నాని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ పట్టాలు ఇచ్చి కుమారుడుని అడ్డదారిలో అందలం ఎక్కించాలని పేర్ని నాని చూస్తున్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తానని మీడియాకి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్