జత్వానీ కేసు సూత్రధారి జగన్ రెడ్డే: తెలుగు మహిళలు

51చూసినవారు
ముంబై నటి జత్వానీ కేసు సూత్రధారి జగన్ రెడ్డే అని రాష్ట్ర అధికార యార్లగడ్డ సుచిత్ర పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళాభ్యుదయం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన ఐదేళ్లూ ప్రచారార్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మహిళను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నాడన్నారు. గత ఐదేళ్లుగా మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్