'అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించండి'

76చూసినవారు
నిజం గెలవాలి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో శుక్రవారం పర్యటించిన నారా భువనేశ్వరి కోన గ్రామంలోని గంగపుత్రులతో మాటామంతీ నిర్వహించారు. గంగపుత్రుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. పలువురు మత్స్యకార మహిళలు వారు పడుతున్న ఇబ్బందులను భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. చెరువులుగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్