మాజీ ఎమ్మెల్యే ని కలిసిన వైద్య సిబ్బంది

563చూసినవారు
తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసు ను బుధవారం వైద్య ఆరోగ్యశాఖ కాంటాక్ట్ సిబ్బంది కలిశారు. తిరువూరు నియోజకవర్గంలో 30 మంది కాంటాక్ట్ సిబ్బంది ప్రభుత్వం నిర్ణయంతో పర్మనెంట్ అయినట్లు మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కాంట్రాక్టు సిబ్బందికి పర్మినెంట్ కావటం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్