స్వచ్ఛత ఈ సేవ... చీపురు పట్టి ఊడ్చిన సీఎం చంద్రబాబు

83చూసినవారు
స్వచ్ఛత ఈ సేవ... చీపురు పట్టి ఊడ్చిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ కార్మికులతో కలసి ఆయన స్వయంగా చీపురు పట్టి ఉడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు. స్వాతంత్రం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్