గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

50చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజినల్ ఆఫీస్ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో.. స్థానిక డా. పట్టాభి మెమోరియల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ నందు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా బ్యాంక్ రీజినల్ హెడ్ కె. వెంకట్రావు పాల్గొన్నారు. వారితో పాటు డిప్యూటీ రీజినల్ హెడ్స్ రామలింగారెడ్డి, తాతాజీ రీజినల్ విజిలెన్స్ చీఫ్ మేనేజర్ వెంకటరాజు, సంస్థ నిర్దేశకులు గోపీనాథ్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్