విద్యార్థులను ఆదుకున్న పూర్వ విద్యార్థులు

79చూసినవారు
ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్దగల విజయ శక్తి పాఠశాల వరద నీటికి నీట మునిగింది. దీంతో నీట మునిగాయి. ఈ విషయమై మంగళవారం పాఠశాల హెచ్ఎం సిహెచ్ తులసి 1997, 1998, 2002 సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులకు వరదల కారణంగా స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల పుస్తకాలు తడిసిపోయాయి అని చెప్పిన వెంటనే స్పందించి ఎల్కేజీ నుండి పదోతరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలను అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్