సమావేశంలో రసభస

82చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ ఎనిమిదవ వార్షికోత్సవ సర్వసభ
సమావేశంలో రసభస నెలకొంది. ఆదివారం జరిగిన సమావేశంలో కోరం లేకుండా సమావేశం నిర్వహించడం పై సభ్యులు ఆందోళన చేపట్టారు. 655 సభ్యులు ఉండగా 200 మంది మాత్రమే సమావేశం కి హాజరవటంపై సభ్యుల ఆందోళన కు దిగారు. అనేక అవకతవకులు జరిగినట్లు అందులో ఉన్న సభ్యులే తెలపటంతో సొసైటీ రోడ్డుమీద పడింది.

సంబంధిత పోస్ట్