పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి..

62చూసినవారు
పేదరిక నిర్మూలనకు కృషి చేయాలి..
పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్ క్రీస్తు సంఘం ఇవాంజి లిస్ట్ నల్లమోతు విజయ రావు (చంటి) అన్నారు. తెలుగుదేశం పార్టీ వంద రోజుల సుపరిపాలన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ల అభిమానం సాక్షిగా ఆదివారం ప్రసాద్ నగర్ క్రీస్తు మందిరం నందు 500 మంది పేదలకు 25 కిలోల బియ్యం, ప్యాంటు షర్టు, చీరే, 500 నగదు అందించారు.

సంబంధిత పోస్ట్