పేదలకు నిత్యావసర సరుకులు

61చూసినవారు
పేదలకు నిత్యావసర సరుకులు
కేతనకొండ గ్రామంలో 170 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంగళవారం సాయంత్రం కేతనకొండ సీయోను మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ మోగులూరి సురేష్ బాబు ఆధ్వర్యంలో దైవజనురాలు బ్యూలా పుట్టిన రోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో భాగంగా వృద్ధులు, వితంతువులకు, వికలాంగులు, ఒంటరి మహిళలు, సీయోను ప్రార్థన మందిర విశ్వాసుల కుటుంబములకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్