నూతన ఎంపీడీవోని కలిసిన కడియాల నాగేశ్వరరావు

65చూసినవారు
నూతన ఎంపీడీవోని కలిసిన కడియాల నాగేశ్వరరావు
ఇబ్రహీంపట్నం ఎంపీడీవోగా ఇటీవల నూతనంగా నియమితులైన సునీతశర్మని.. వారి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వార్డ్ నెంబర్ కడియాల నాగేశ్వరరావు. ముందుగా ఎంపిడిఓకి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్