చెరువును తలపిస్తున్న ప్రధాన రహదారులు

53చూసినవారు
గత రాత్రి కురిసిన వర్షాలకు ఇబ్రహీంపట్నం వై జంక్షన్ దగ్గర భారీగా వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమలమయ్యాయి. ఇబ్రహీంపట్నం బ్రింక్ సెంటర్ వద్ద బుధవారం ఉదయం మోకాళ్ళ లోతులో నీరు చేరుకోవటంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్