దాములూరులో వాలంటీర్లు రాజీనామ

64చూసినవారు
దాములూరులో వాలంటీర్లు రాజీనామ
ఎన్నికల్లో జగన్ అన్నకు అండగా నిలుస్తామని ఇబ్రహీంపట్నం మండలం దాములూరు వాలంటీర్లు అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామంలోని వాలంటీర్లు రాజీనామ చేశారు. వారి రాజీనామా పత్రాన్ని ఎండిఓకు అందజేశారు. జగన్ కు అండగా ఉండి మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యేల పార్టీ కోసం పని చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్