ఇళ్లల్లోకి చేరిన వరద నీరు

67చూసినవారు
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల పరిధిలోని గని ఆత్కూరు గ్రామంలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో ఈ ప్రాంతంలో వరద బాధితులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో నుండి ప్రజలు బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కనీసం ఇంట్లో నిలపడడానికి కూడా ఖాళీ లేకుండా ఉందని వరద బాధితులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్