నందిగామ: రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
నందిగామ: రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పల్లె పండుగ పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య తెలిపారు. బుధవారం మండలంలోని కమ్మవారిపాలెం, రాఘవాపురం, పల్లగిరి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, అధికారులు, కూటమి నేతలతో కలసి భూమి పూజ చేశారు.
.

సంబంధిత పోస్ట్